తెలుగు
లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ మృతి
నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తొయిబా (LeT) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ లాహోర్లోని ప్రైవేట్ ...
IND vs AUS.. ముగిసిన రెండో రోజు ఆట
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 164 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. ఆస్ట్రేలియా ...
ఫార్ములా ఈ-రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్కు ఊరట
ఫార్ములా ఈ – కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ...
పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి.. ‘కూటమి’పై వైసీపీ పోరు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల ...
CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు
చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ...
ఫ్లైయాష్ వివాదం.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి క్షమాపణలు
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లైయాష్ వివాదంపై దిగొచ్చారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణలు అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని దాని ముందు కూర్చుని ...
కొరడా దెబ్బలతో మురుగన్కు మొక్కు చెల్లించిన అన్నామలై
తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...
నేడు నాంపల్లి కోర్టుకు బన్నీ.. సర్వత్రా ఉత్కంఠ
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న ...
250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్కు అధికారిక హోదా
అమెరికా బాల్డ్ ఈగల్కు ఆ దేశ జాతీయ పక్షిగా అధికారిక హోదా లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేసి, ఈ చారిత్రక నిర్ణయానికి పునాది వేశారు. ...















