తెలుగు
ఆర్డీటీ సంస్థకు ఆపద.. చొరవ చూపించేవారేరీ..?
ఐదున్నర దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఆపదొచ్చింది. 1969 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి అత్యంత ...
పాక్ నుంచి ఆపరేట్.. లోన్ యాప్ ముఠా అరెస్ట్
లోన్యాప్ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటపడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఏకంగా 200 ...
కశ్మీర్ను నాశనం చేసేందుకే.. మన్ కీ బాత్లో మోడీ సంచలన కామెంట్స్
కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది భారతీయులు దుర్మరణం చెందారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై భారతదేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
సచిన్ కూతురితో ప్రేమ.. శుభ్మన్ గిల్ క్లారిటీ
భారత స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ బాలీవుడ్ నటితో, ఓ ప్రముఖ క్రికెటర్ కూతురితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ఓ ...
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం.. లక్షల్లో గులాబీ దళం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభ ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు సర్వసిద్ధమైంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ సభలో పాల్గొననున్నారు. సుమారు నెల ...
ఇక వీఐపీ, సిఫారసు లేఖలు పనిచేయవు.. టీటీడీ కీలక నిర్ణయం
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ...
జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ నేతల ఆగ్రహం.. మంత్రికి ఫిర్యాదు
అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ...
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్
SLBC టన్నెల్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ...
రాజకీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...
ఆ డ్యాన్సర్తో సంబంధాలు.. శేఖర్ మాస్టర్ రియాక్షన్
తనపై వస్తున్న వదంతులపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ఢీ డ్యాన్స్ షో విన్నర్, ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ జాను లిరితో సంబంధాలున్నాయని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ తనను ...















