తెలుగు
అఖిల్ పెళ్లి డేట్, వేదిక ఫిక్స్..?
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలో ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్డ్జీ (Julfi Ravadji) కుమార్తె (Daughter) జైనబ్ రవ్డ్జీ (Zainab Ravadji)తో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకథ 2022 ...
కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!
హర్యానా (Haryana) పంచకులలో ఒకే కారు (Car)లో ఏడుగురు (Seven) మృతదేహాలు (Dead Bodies) గుర్తింపు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను, అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల ...
కన్నప్ప మూవీ హార్డ్డ్రైవ్తో యువతి పరార్
మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి సంబంధించిన కీలక హార్డ్డ్రైవ్ (Hard Drive) మాయమైంది. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ (Hyderabad)లోని ఫిల్మ్నగర్ (Film Nagar) పోలీస్ స్టేషన్ ...
ఓటీటీలకు షాక్.. అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par)ను థియేటర్లలో విడుదలైన తర్వాత నేరుగా యూట్యూబ్ (YouTube)లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓటీటీ ...
ఎంజీఎం ఆస్పత్రిలో సంచలనం: ఒక్కరోజే 77 మందికి మెమోలు
వరంగల్ (Warangal) నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital) సిబ్బంది నిర్లక్ష్యం సంచలనంగా మారింది. విధి నిర్వహణలో విఫలమైన కారణంగా ఏకంగా 77 మంది సిబ్బందికి మెమోలు ...
ఢిల్లీ తరహాలో తెలంగాణ హైకోర్టు బిల్డింగ్.. ఖర్చు ఎంతంటే..
అధునాతన సౌకర్యాలతో నూతనంగా నిర్మించబోయే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. రూ.2,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. దీని ...
గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
గోదావరి నదిలో విషాదకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ముమ్మడివరం (Mummidivaram) సమీపంలో 8 మంది యువకులు గల్లంతు అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఈ ...
మరో మూడు పాజిటివ్ కేసులు.. వృద్ధుడి పరిస్థితి విషమం!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా (Corona) మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి (Tadepalli) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital)లో నిర్వహించిన ...
తూ.గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలోని కొంతమూరు (Konthamuru) వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఓ లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర