తెలుగు
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక ఘటనలో ...
‘సమ్మెకు వెళితే ఉద్యోగాలు పీకేస్తా’.. – జీవీఎంసీ మేయర్ బెదిరింపు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. జీతాల పెంపు మరియు ఇతర సంక్షేమ చర్యలపై గతంలో జరిగిన ఒప్పందాలను అమలు ...
హాట్కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు! ఒకే వ్యక్తికి 880
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ ...
ఆసియా కప్ 2025లో భారత్ – పాక్ మ్యాచ్పై BCCI కీలక చర్చలు!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, 2025 ఆసియా కప్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల సోనీ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్లో పాకిస్థాన్ కెప్టెన్ లేకపోవడం ఈ ఆందోళనలను మరింత ...
రోహిత్ శర్మ కోపం.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్!
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’లో తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను వెల్లడించాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ...
‘కన్నప్ప’పై మంచు మనోజ్ సంచలన రివ్యూ
మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విష్ణు ...
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్ జెట్..
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన ఫుట్బాల్ క్లబ్ అల్-నాస్ర్తో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. మరో రెండేళ్ల పాటు అల్-నాస్ర్ క్లబ్ తరపున ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ...
పవర్ఫుల్ పాత్రలో రష్మిక మందన్నా.. కొత్త’ పోస్టర్ చూశారా?
ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘కుబేర’ సినిమాతో మరో ...















