తెలుగు
కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి
నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ను గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో 52 ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మందకొడిగా ఓటింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ శాతం నెమ్మదిగా ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ...
ఆ హీరో సినిమా ఆఫర్ను తిరస్కరించిన రాశిఖన్నా.. ఎందుకంటే..
రాశి ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అయితే, తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలోనే, ఆమెకు ఆసక్తికరమైన ఆఫర్లు ...
భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాల మైత్రీ బంధాన్ని, సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మోదీకి అపూర్వ స్వాగతం ...
కాపుకాసి వైసీపీ నేత ఓబుల్రెడ్డిపై దాడి.. పరిస్థితి విషమం
తాడిపత్రి రాజకీయంగా మరోసారి ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై ఉదయం దాడి జరిగింది. ఈ ఘటన ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో ...
ప్రభాస్ 23 ఏళ్ల సినీ ప్రస్థానం
ప్రభాస్ తన 23 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని 2002లో ‘ఈశ్వర్’ తో ప్రారంభించి, 2004లో ‘వర్షం’ తో తొలి భారీ విజయాన్ని అందుకున్నారు. 2005లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ ...
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
మరో ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల్లోనే హైవేపై దగ్ధం
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలను ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చేవెళ్ల బస్సు ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు ...
ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా.. స్పాట్కు అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఎర్రకోట (Red Fort) కూడలిలో భారీ పేలుడు (Massive Explosion) చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఛిద్రమయ్యాయి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra ...















