జాతీయ వార్తలు
కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్యలే కారణం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్వాంచల్ ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ...
రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు.. చిరువ్యాపారి షాక్..!
సాధారణంగా కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ వస్తేనే నిద్రపట్టదు. కానీ, హిమాచల్ ప్రదేశ్లోని ఓ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో అతను షాక్ తిన్నాడు. హమీర్ పూర్ ...
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. ...
ఇన్కం ట్యాక్స్ రైడ్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొసళ్లు
మధ్యప్రదేశ్లోని భోపాల్లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ...
ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్లో కలకలం
ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో ...
ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పలువురి మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముంగేలీ జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలి పలువురి ప్రాణాలు తీసింది. ఈ ప్రమాదంలో చాలా మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ...
RTO చర్యలు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ రవాణా శాఖ కార్యాలయం ర్యాపిడో బైక్ టాక్సీ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడో సేవలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోన్న తరుణంలో నిబంధనల ఉల్లంఘన గురించి ...
ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం 2 ఉపగ్రహాలను భూమి కక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా జరగాల్సింది. కానీ, ఉపగ్రహాల కదలికలు ఊహించిన దానికంటే ...
భారత్కు స్పేస్ స్టేషన్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్
భారత స్పేస్ స్టేషన్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...
ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ.. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలకు వాగ్దానాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా “జీవన్ రక్ష యోజన” పేరుతో ప్రతి కుటుంబానికి ...















