జాతీయ వార్తలు
గుకేశ్కు రూ. 5 కోట్ల నగదు బహుమతి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ 18 ఏళ్ల చెస్ అద్భుత యువ క్రీడాకారుడు డి. గుకేశ్ను ఘనంగా సత్కరించారు. గుకేశ్ ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించి, అత్యంత పిన్న వయస్సులో ...
ఆర్బీఐకి బాంబు బెదిరింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. రష్యన్ భాషలో రాసిన ఈ బెదిరింపు మెయిల్ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్కి చేరింది. “ఆర్బీఐను పేల్చేస్తాం” అంటూ ఈ-మెయిల్లో ...
రాజ్యసభలో ఖర్గే vs ధన్కర్
రాజ్యసభలో ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “నువ్వు రైతు బిడ్డవైతే, ...
స్కూల్స్కు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నాలుగు పాఠశాలలకు ఆగంతకులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపారు. స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశాయి. బాంబ్ స్క్వాడ్ ...
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సభలో బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర ...
రైతులకు కేంద్రం షాక్.. ‘పీఎం కిసాన్’లో కీలక మార్పులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) కింద గతంలో అందిన ప్రయోజనాలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ...
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...







 





