జాతీయ వార్తలు

దేశంలో పేదరికం భారీగా తగ్గింది: ప్రపంచ బ్యాంకు నివేదిక

దేశంలో పేదరికం భారీగా తగ్గింది: ప్రపంచ బ్యాంకు నివేదిక

భారతదేశంలో (India) తీవ్ర పేదరికంలో (Extreme Poverty) జీవిస్తున్న వారి సంఖ్య 2011-12లో 344.47 మిలియన్ల నుండి 2022-23లో 75.24 మిలియన్లకు తగ్గినట్లు (Reduced) ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదిక‌ ...

ఇండియాపై మస్క్ గురి.. స్టార్‌లింక్‌కు లైన్ క్లియ‌ర్‌

ఇండియాపై మస్క్ గురి.. స్టార్‌లింక్‌కు లైన్ క్లియ‌ర్‌

ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురి ఇప్పుడు ఇండియా (India)పై ప‌డింది. మ‌స్క్‌ స్థాపించిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink), భారతదేశంలో సాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ...

ఎఫ్‌ఐఆర్ రద్దు చేయండి.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన KSCA అధికారులు

తొక్కిసలాట కేసు: హైకోర్టును ఆశ్రయించిన కేఎస్సీఏ

బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswami Stadium) బ‌య‌ట‌ జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ...

చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్‌ ఘ‌న‌త‌లివే..

చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్‌ ఘ‌న‌త‌లివే..

జమ్మూ కాశ్మీర్‌ (Jammu and Kashmir)లోని రియాసీ జిల్లా (Reasi District)లో చినాబ్ నది (Chenab River)పై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Tallest Railway Bridge)ను ప్రధానమంత్రి (Prime ...

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

బెంగళూరు తొక్కిసలాట…ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై బెంగళూరు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి (Chief Minister) సిద్దరామయ్య (Siddaramaiah) ...

Bengaluru Stampede : మృతుల కుటుంబాల‌కు RCB ఆర్థిక‌ సాయం ప్ర‌క‌ట‌న‌

Bengaluru Stampede : మృతుల కుటుంబాల‌కు RCB ఆర్థిక‌ సాయం ప్ర‌క‌ట‌న‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)(RCB) ఐపీఎల్ 2025 టైటిల్ (IPL 2025 Title) విజయ సంబరాల సందర్భంగా బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో ...

మాల్యా ట్వీట్‌కు ఎస్బీఐ మైండ్‌బ్లాంక్ రిప్లై.. వైర‌ల్‌

మాల్యా ట్వీట్‌కు ఎస్బీఐ మైండ్‌బ్లాంక్ రిప్లై.. వైర‌ల్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)(RCB) ఎట్టకేలకు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)(IPL) 2025 టైటిల్‌(Title)ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ సంబరాల మధ్య ఆ జట్టు మాజీ ...

విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి (Video)

విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి (Video)

బెంగళూరు (Bengaluru)లోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium)వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB)ఐపీఎల్ 2025 (IPL 2025) విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌రువాత ఆర్సీబీ ...

భ‌య‌పెడుతున్న క‌రోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి

భ‌య‌పెడుతున్న క‌రోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి

దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారి (COVID Pandemic) ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య (Positive Case Count) పెరుగుతోంది. మూడు వారాల క్రితం డ‌బుల్ డిజిట్‌కే ప‌రిమిత‌మైన క‌రోనా కేసులు.. ...

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత‌

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత‌

ఈశాన్య (Northeast) భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. మే 29 నుండి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ...