జాతీయ వార్తలు

విష్ణు విగ్రహం ధ్వంసం పై సీజేఐ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విష్ణు విగ్రహం ధ్వంసం పై సీజేఐ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఖజురహో (Khajuraho)లోని పురాతన విష్ణు విగ్రహం  (Vishnu Idol) ధ్వంసం చేయబడిందని, దీనిని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ (CJI)  ...

‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..

‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..

‘పహల్గామ్‌’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల ...

EPFO 3.0 : ఇకపై పీఎఫ్ డబ్బు వెంటనే విత్‌డ్రా!

EPFO 3.0 : ఇకపై పీఎఫ్ డబ్బు వెంటనే విత్‌డ్రా!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సంస్థ‌లోని సభ్యులకు శుభవార్త అందించింది. ఈపీఎఫ్‌‌ఓ 3.0 అమలు కాగానే ఇకపై పీఎఫ్ డబ్బు (Money) విత్‌డ్రా (Withdraw) కోసం రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ...

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

రాష్ట్రపతి భవన్‌ (President Bhavan)లో 15వ ఉపరాష్ట్రపతి (Vice-President)గా సీపీ రాధాకృష్ణన్ (C.P Radhakrishnan) ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణం ...

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...

ఇజ్రాయెల్ దాడి: ప్రధాని మోడీ ఖండన

ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ...

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం: ఎక్స్‌లో మోడీ

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం: ఎక్స్‌లో మోడీ

భారత్ (India), అమెరికా(America) మధ్య వాణిజ్య సంబంధాలు సుంకాల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ఒక ముఖ్యమైన ...

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజ‌యం

భారత (India) ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి (NDA Candidate ) సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ఘన విజయం (Grand Victory) సాధించారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని ...