జాతీయ వార్తలు
Operation Sindoor : ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం
పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం కొనసాగుతోంది. జైష్-ఎ-మహ్మద్ (Jaish-e-Mohammed) , లష్కరే తొయిబా (Lashkar-e-Toiba) వంటి ఉగ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో మెరుపుదాడులు జరిపింది. మే ...
పాక్ కాల్పుల్లో భారత జవాన్ వీరమరణం
జమ్మూ (Jammu) ప్రాంతంలో మరోసారి పాకిస్తాన్ (Pakistan) జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు (Indian Soldier) వీరమరణం (Martyrdom) పొందారు. శుక్రవారం రాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో 29 ఏళ్ల జవాన్ సచిన్ ...
Operation Sindoor: పాక్పై భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో శుక్రవారం రాత్రి పాకిస్తాన్పై భారీస్థాయిలో ప్రతీకార దాడులు జరిపింది. పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ఇది కౌంటర్గా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. ఈ ...
పాక్తో లింకులు లేని ‘కరాచీ బేకరీ’ – ఓ భారతీయ బ్రాండ్ కథ
బేకరీ, స్వీట్స్ పరిశ్రమల్లో ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్లలో కరాచీ బేకరీ (Karachi Bakery)ఒకటి. “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) అనంతరం దేశవ్యాప్తంగా ఉద్భవించిన జాతీయ భావంతో హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ ...
‘ఆ బాధ్యత మీదే’.. మీడియా ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు
భారత్-పాక్ (India-Pakistan) మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) అలర్ట్ అయ్యింది. పహల్గామ్లో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో దీటైన జావాబిస్తోంది. ఈ ...
ఏడుగురు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు (BSF) చేపట్టిన కీలక ‘కౌంటర్-ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్’ (Counter-Infiltration Operation)లో ఏడుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. వీరంతా పాకిస్తాన్ ఉగ్రవాద ...
కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ : పాక్పై భారత్ డ్రోన్ల దాడి
పహల్గామ్లో ఉగ్రదాడికి పాకిస్తాన్పై భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) పేరుతో పాక్పై మంగళవారం అర్ధరాత్రి మిస్సైళ్లతో (Missiles) మెరుపుదాడి చేపట్టిన భారత్ (India).. తాజాగా డ్రోన్ల దాడితో ...
భారత్పై పాక్ మరో దాడి.. పంజాబ్లో క్షిపణి శకలాలు
ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) తో ఉగ్రవాదాన్ని (Terrorism) ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ (Pakistan)కు భారత్ (India) గట్టి గుణపాఠం చెప్పింది. భారత ఆర్మీ (Indian Army) చేపట్టిన మిస్సైల్ దాడి (Missile Attack)లో ...
క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపులు.. జైపూర్లో హైఅలర్ట్
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం (Sawai Mansingh Stadium)కు బాంబు బెదిరింపులు (Bomb threats) కలకలం సృష్టించాయి. ఈ బెదిరింపులు ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో ...
ఆపరేషన్ సింధూర్లో 100 మంది హతం: – కేంద్రం వెల్లడి
పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున చేపట్టిన “ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)” ను విజయవంతంగా ముగించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో పాటు ...















