జాతీయ వార్తలు

మిజోరాంలో భిక్షాటనపై పూర్తి నిషేధం

మిజోరాంలో భిక్షాటనపై పూర్తి నిషేధం

రాష్ట్రంలో భిక్షాటనను (Begging) పూర్తిగా నిషేధిస్తూ మిజోరాం (Mizoram) అసెంబ్లీ (Assembly) “మిజోరం యాచక నిషేధ బిల్లు (Mizoram Beggar Prohibition Bill), 2025” ను ఆమోదించింది. ఈ బిల్లులో భిక్షాటనను నియంత్రించడం ...

నటుడు విజయ్‌పై కేసు నమోదు

నటుడు విజయ్‌పై కేసు నమోదు

కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి, టీవీకే(TVK) (తమిళాగ వెట్టి కజగం) పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్‌(Vijay)పై కేసు(Case) న‌మోదైంది. టీవీకే పార్టీ రెండవ మానాడు సభ మ‌దురై (Madurai)లో జ‌రిగింది. ఈ స‌భ‌లో విజయ్ ర్యాంప్‌ ...

గాజాలో జర్నలిస్టుల హత్యపై విచారం : భారత్

గాజాలో జర్నలిస్టుల హత్యపై భారత్ విచారం

గాజా (Gaza)ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు తీవ్రం చేసింది. ఈ దాడుల్లో మీడియా సంస్థలు (Media Organizations) లక్ష్యంగా చేసుకుంటున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ...

దారుణం.. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య

దారుణం.. ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి హత్య

ప్రియురాలిని (Lover) హోట‌ల్‌ (Hotel)కు తీసుకెళ్లి, గ‌దిలో బంధించి నోట్లో (Mouth) డిటోనేట‌ర్ (Detonator) పెట్టి పేల్చి (Exploded) హ‌త్య (Murder) చేసిన అతి దారుణ‌మైన సంఘ‌ట‌న కర్ణాటక (Karnataka) రాష్ట్రం మైసూరు ...

8 కోట్లకు పైగా చలాన్లు జారీ, ఏఐతో తప్పించుకోవడం అసాధ్యం!

8 కోట్లకు పైగా చలాన్లు జారీ, ఏఐతో తప్పించుకోవడం అసాధ్యం!

భారతదేశం (India)లో రోడ్డు ప్రమాదాల (Road Accidents) సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు (Heavy Fines) విధిస్తోంది. 2024లో దేశవ్యాప్తంగా 8 కోట్లకు ...

14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌

14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌

పొలం ప‌నుల‌కు వెళ్లిన బాలిక‌ (Girl)ను కిడ్నీప్ (Kidnap) చేసి న‌లుగురు యువ‌కులు అత్యాచారానికి (Rape) పాల్ప‌డిన ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. యూపీ (UP)లోని కాన్పూర్ (Kanpur) ...

జీఎస్టీలో రెండు శ్లాబులే? – మంత్రుల బృందం కీలక నిర్ణయం

జీఎస్టీలో రెండు శ్లాబులే? – మంత్రుల బృందం కీలక నిర్ణయం

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన జీఎస్టీ విధానంలో పెను మార్పుల‌కు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేర్వేరు శ్లాబుల కింద పన్నులు వసూలు చేస్తున్న జీఎస్టీని ఇకపై కేవలం రెండు శ్లాబులకే ...

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన

లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కలకలం

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కలకలం

ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)పై దాడి జరిగినట్లు భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాలు ప్రకటించాయి. ఆమె అధికారిక నివాసంలో ...

బెట్టింగ్ యాప్‌ల‌పై కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం

బెట్టింగ్ యాప్‌ల‌పై కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం

కేంద్ర కేబినెట్ (Central Cabinet) మంగళవారం జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్‌ (Betting Apps)లపై నియంత్రణ కోసం ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) బిల్లు (Bill)కు ...