జాతీయ వార్తలు

బీహార్ ఎన్నికలు.. నేడు 122 స్థానాలకు మలి విడత పోలింగ్

బీహార్ ఎన్నికలు.. రేపు 122 స్థానాలకు మలి విడత పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది, ఇందుకోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు ...

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గంద‌ర‌గోళం.. 500కి పైగా విమానాలు ఆలస్యం!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గంద‌ర‌గోళం.. 500కి పైగా విమానాలు ఆలస్యం!

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని ఫలితంగా 500కి పైగా విమానాలు (Flights) ...

మోదీ ఆతిథ్యం.. ప్రధానిని ఆ ప్రశ్న అడిగిన క్రికెటర్!

మోదీ ఆతిథ్యం.. ప్రధానిని ఆ ప్రశ్న అడిగిన క్రికెటర్!

మహిళల ప్రపంచ కప్ (Women’s World Cup) 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలోని ...

హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు.. బీజేపీపై రాహుల్ మ‌రో బాంబ్‌

హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు.. బీజేపీపై రాహుల్ మ‌రో బాంబ్‌

హరియాణా (Haryana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ, నకిలీ ఓటర్ల జాబితా (Fake Voters List), ఎన్నికల వ్యవస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ...

కేరళలో పోక్సో కోర్టు సంచలనం: తల్లి, భర్తకు 180 ఏళ్ల కఠిన శిక్ష.

కేరళలో పోక్సో కోర్టు సంచలనం: తల్లి, భర్తకు 180 ఏళ్ల కఠిన శిక్ష.

కేరళలోని మంజేరి ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడిన ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ...

అక్టోబర్‌లో UPI లావాదేవీలు ఎన్నికోట్లంటే..

అక్టోబర్‌లో UPI లావాదేవీలు ఎన్నికోట్లంటే..

పండుగల సీజన్ (దసరా, దీపావళి) కారణంగా అక్టోబర్ 2025లో డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలను చేరుకున్నాయి. మొత్తం UPI నెట్‌వర్క్ అక్టోబరు నెలలో భారీ రికార్డులను సృష్టించింది. ఈ నెలలో UPI ద్వారా ...

నవంబర్ 18న సీఎంగా ప్రమాణం.. తేజస్వి యాదవ్ ప్రకటన.

నవంబర్ 18న సీఎంగా ప్రమాణం.. తేజస్వి యాదవ్ ప్రకటన.

బీహార్‌లో మహాఘట్‌బంధన్ (ఇండియా కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఈనెల 14న వెలువడతాయని, ఆ తర్వాత ...

బీహార్‌లో టఫ్ ఫైట్ తప్పదు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

బీహార్‌లో టఫ్ ఫైట్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

బీహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికలకు (Elections) సమయం దగ్గరపడుతున్న వేళ, తాజా జేవీసీ ఒపీనియన్ పోల్ (JVC Opinion Poll)సంచలన ఫలితాలను వెల్లడించింది. 243 సీట్లకు గాను నవంబర్ 6, 11 ...

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ...

నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ

నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ...