జాతీయ వార్తలు
ఉత్తరాఖండ్లో ‘ఖీర్ గంగా’ విధ్వంసం.. 60 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో ఖీర్ (Khir) గంగా (Ganga) నది ఒక్కసారిగా ఉప్పొంగి భారీ విధ్వంసం సృష్టించింది. మంగళవారం ఉదయం హర్సిల్ (Harsil) సమీపంలోని ఖీర్ గంగా నది ఒడ్డున ...
ఈడీ విచారణకు హాజరైన అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. రూ. 17,000 కోట్ల బ్యాంక్ లోన్ మోసం కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రివెన్షన్ ...
ఝార్ఖండ్ రాజకీయాల్లో విషాదం.. మాజీ సీఎం కన్నుమూత
ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మక పాత్ర పోషించిన ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) శిబూ సోరెన్ (Shibu Soren) ఇకలేరు. ఢిల్లీ గంగారాం (Delhi Gangaram) ఆసుపత్రి ...
ఎన్నికల్లో చీటింగ్పై పక్కా ఆధారాలు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సదస్సులో, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారీగా చీటింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన దగ్గర ...
బాత్రూంలో జారిపడ్డ మంత్రి.. పరిస్థితి విషమం
ప్రమాదవశాత్తు మంత్రి బాత్రూంలో జారిపడి ఆస్పత్రి పాలైన సంఘటన సంచలనంగా మారింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఉదయం ఆయన తన నివాసంలోని ...
బీహార్ ప్రజలు సీఎంగా తేజస్విని చూడాలనుకుంటున్నారా?
బీహార్ (Bihar)లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో, ఇటీవల నిర్వహించిన ఒక సర్వే (Surveyలో ముఖ్యమంత్రి (Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) కు ...
ధన్ఖర్కు మరో షాక్: కొత్త బుల్లెట్ప్రూఫ్ కార్లు నిలిపివేత!
భారత (India) మాజీ (Former) ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ (Jagdeep) ధన్ఖర్ (Dhankhar)కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ధన్ఖర్ కోసం బుక్ చేసిన మూడు బుల్లెట్ప్రూఫ్ (Bulletproof) కార్ల (Cars)ను ...
ఆ రాత్రంతా అమిత్ షాకు నిద్ర కరువు.. అసలు కారణం ఇదే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొనే ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి గల కారణాలను ఆ వర్గాలు స్పష్టం ...
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మరణం
ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం దెవఘఢ్ జిల్లా (Deoghar District)లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం 18 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. కన్వర్ (Kanwar) యాత్రకు వెళ్తున్న భక్తులతో వెళ్తున్న ...















