ఏపీ పాలిటిక్స్
లడ్డూపై చర్చ – మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి (Legislative Council)లో తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఈ సున్నితమైన అంశంపై చర్చకు సిద్ధమైన వైసీపీని(YSRCP) అడ్డుకునేందుకు కూటమి ...
రఘురామ అరెస్టు చేయాలి – IPS సంచలన పోస్ట్
ఏపీలో రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ (YSRCP) హయాంలో సీఐడీ చీఫ్గా (CID) పనిచేసిన ఐపీఎస్ అధికారి (IPS Officer) సునీల్ కుమార్ ...
ఏపీలో మరో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh)చిన్నారులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి ...
పులివెందుల పోలీసుల మెడకు చుట్టుకుంటున్న కేసులు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో (Pulivendula) పలువురు పోలీసు అధికారులపై వరుస ఆరోపణలు వెలుగులోకి రావడంతో వివాదాలు ముదురుతున్నాయి. వైసీపీ (YSRCP) కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ (Parnapalli Kishore)ను కులం పేరుతో దూషించి, ...
వాళ్లు పార్టీలోకి వస్తానంటే చెప్పుతో కొడతా.. కేతిరెడ్డి వార్నింగ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పార్టీ నాయకులతో (Party Leaders) జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన ...
గెలుస్తామని మేము కలగన్నామా..? – లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య
మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని మేము ఏమైనా కలగన్నామా..? అని కూటమి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అసెంబ్లీలో మీడియాతో జరిపిన చిట్చాట్లో ఆసక్తికర ...
కల్తీ పాలు, కల్తీ నీళ్లు.. ప్రజల ప్రాణాలు గాల్లో, నాయకులు ఆటపాటల్లో!
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఈరోజు ప్రాణ భయంతో గడుపుతుంటే… గెలిచిన నాయకులు (Winning Leaders) అసెంబ్లీ అనంతరం ఆటపాటల్లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పాలు ...
IRR కేసు.. చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) (Inner Ring Road) కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సంచలన విషయాలను బయటపెట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో ...
లడ్డూపై సభలో కూటమి.. ఎక్స్ వేదికగా వైసీపీ కౌంటర్
తిరుమల (Tirumala) లడ్డూ అంశం (Laddu controversy) రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడెక్కింది. అసెంబ్లీలో లడ్డూపై లఘు చర్చను చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైసీపీ(YSRCP) గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ...
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో డయేరియా (Diarrhea) తాండవం చేస్తోంది. ఇటీవల గుంటూరు, విజయవాడలో కలకలం సృష్టించగా, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు ...















