ఏపీ పాలిటిక్స్

వైఎస్ జగన్‌పై హోంమంత్రి ట్వీట్‌.. వెంటనే డిలీట్

వైఎస్ జగన్‌పై హోంమంత్రి ట్వీట్‌.. వెంటనే డిలీట్

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన ఓ ట్వీట్‌ రాజకీయంగా కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ...

కడపలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. దళితుల ఇల్లు కూల్చివేత

కడపలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. దళితుల ఇల్లు కూల్చివేత (Video)

అర్ధరాత్రి కడప నగరంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వందేళ్లుగా ...

'మ‌త‌మార్పిడుల‌కు ప‌వ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్' - పూనమ్ సంచ‌ల‌న కామెంట్స్‌

‘మ‌త‌మార్పిడుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్’ – ప‌వ‌న్‌పై పూనమ్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఛాన్స్ దొరికిన ప్ర‌తీసారి న‌టి పూన‌మ్ కౌర్ (Poonam Kaur) డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan)ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతుంటారు. తాజాగా నాందేడ్ (Nanded)లోని గురుద్వారాను పవన్ కల్యాణ్, అన్నా ...

గవర్నర్‌తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం

గవర్నర్‌తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం

గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో (Republic Day celebrations) గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ (Governor Abdul Nazeer) ప్ర‌సంగం త‌ప్పుల త‌డ‌క అని వైసీపీ (YSRCP) అభిప్రాయ‌ప‌డింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్‌తో ...

స్వర్ణాంధ్ర–2047 దిశగా అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్

అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ ...

'తమాషాగా ఉందా?'.. విశాఖ ఉత్స‌వ్‌లో క‌లెక్ట‌ర్‌పై రెచ్చిపోయిన మేయ‌ర్ (Video)

‘తమాషాగా ఉందా?’.. విశాఖ ఉత్స‌వ్‌లో క‌లెక్ట‌ర్‌పై రెచ్చిపోయిన మేయ‌ర్ (Video)

విశాఖ ఉత్సవ్ (Vizag Utsav) ప్రారంభోత్సవం వేదికగా ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. నగర మేయర్ (City Mayor) పీలా శ్రీనివాసరావు (Peela Srinivasa Rao), జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ హరేందిరప్రసాద్ (Harendira Prasad) ...

131 మందికి 'ప‌ద్మ' అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది

131 మందికి ‘ప‌ద్మ’ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది

గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు ...

తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం

టెంపుల్ సిటీ తిరుప‌తి (Tirupati)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు (Peruru)కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి (19-year-old Dalit woman)పై కడప జిల్లాకు చెందిన ఓ ...

'లడ్డూలో జంతు కొవ్వు లేదట'.. కూట‌మిపై శ్రీవారి భక్తుల ఆగ్రహం

‘కలియుగ దైవంతోనే ఆటలా..?’.. కూట‌మిపై శ్రీవారి భక్తుల ఆగ్రహం

పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara Swamy) వారి లడ్డూ (Laddu)కు సంబంధించి కూటమి ప్రభుత్వం (Alliance Government) చేసిన ఆరోపణలు ఇప్పుడు బూటకమని తేలిపోయాయి. తిరుమల ...

దొరికిపోయిన కానిస్టేబుల్.. హోంమంత్రి రియాక్షన్ ఏంటి..?

దొరికిపోయిన కానిస్టేబుల్.. స‌న్మానం బూమ‌రాంగ్‌..!!

రంగంపేట (Rangampeta) మహిళా కానిస్టేబుల్ (Woman Constable) జయశాంతి (Jayasanti) వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదంగా మారింది. చంటి బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియో ...