ఏపీ పాలిటిక్స్
మానవత్వం కోల్పోయిన ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్నీ వదలని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి చావునూ ...
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్ప కాదుగా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ...
టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
అనంతపురం జిల్లాలో రాజకీయ వర్గాల్లో సంచలనం ఘటన చోటు చేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద క్షుద్రపూజలకు సంబంధించిన అనుమానాస్పద ఘటన కలకలం సృష్టించింది. అనంతపురం టూటౌన్ పోలీస్ ...
లడ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ చార్జ్షీట్ బయటకొచ్చిన అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, ...
బల్క్ డ్రగ్ ఉద్యమకారుడు విడుదల.. హోంమంత్రిపై ఫైర్
బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఎం నేత అప్పలరాజు కోర్టు ఆదేశాల మేరకు 45 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఎలాంటి నేరం చేయకుండానే అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ ...
టీవీ డిబేట్లో మళ్లీ దొరికిపోయిన దీపక్రెడ్డి.. ఈసారి ప్రధానిపై..
ఇండిగో జాతీయ సంక్షోభాన్ని నారా లోకేశ్ వార్రూమ్లో సమీక్షిస్తున్నారంటూ రిపబ్లిక్ టీవీ డిబేట్లో వ్యాఖ్యానించి, యాంకర్ అర్నబ్ గోస్వామి ప్రశ్నలతో అడ్డంగా బుక్ అయిన అనంతరం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ నేత ...
టీటీడీ ఈవో మార్పు.. రెండేళ్లలో మూడో అధికారి
తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి సేవ చేయడం మహద్భాగ్యం భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ ఈవోగా సేవ చేసే అవకాశం రావడాన్ని ఐఏఎస్ అధికారులు గౌరవంగా భావిస్తుంటారు. సాధారణంగా ...
బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం.. రౌడీషీటర్ కాలికి బుల్లెట్ (Video)
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రౌడీషీటర్ నాగేంద్రపై పోలీసులు కాల్పులు ...
సిట్ రిపోర్ట్తో దొరికిపోయి.. కమిషన్ పేరుతో కొత్త డ్రామా? – పేర్ని నాని ప్రశ్న
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని పేరుతో ఇంకెంతకాలం నీచ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు నాయుడు, ...
సీబీఐ నివేదికపై అసంతృప్తి.. చంద్రబాబు ఏకసభ్య కమిటీ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ విచారణ, నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయం ...















