ఏపీ పాలిటిక్స్

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ ...

స్టీల్ ప్లాంట్‌కు గ‌నులు కేటాయించి చిత్త‌శుద్ధి నిరూపించుకోండి..

స్టీల్ ప్లాంట్‌కు గ‌నులు కేటాయించి చిత్త‌శుద్ధి నిరూపించుకోండి..

ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ పోరాట క‌మిటీ చైర్మ‌న్ సీహెచ్ న‌ర‌సింగ‌రావు ప‌లు డిమాండ్ల‌ను లేవ‌నెత్తారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...

ముచ్చెర్ల‌లో 100 శాతం టీడీపీ స‌భ్య‌త్వం ప‌చ్చి అబ‌ద్ధం - గుడివాడ అమ‌ర్‌

ముచ్చెర్ల‌లో 100 శాతం టీడీపీ స‌భ్య‌త్వం ప‌చ్చి అబ‌ద్ధం – గుడివాడ అమ‌ర్‌

అన‌కాప‌ల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమ‌ని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...

ఇంతకన్నా మోసం ఉంటుందా? - బాబుకు జ‌గ‌న్ ఆరు ప్ర‌శ్న‌లు

ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జ‌గ‌న్ ఆరు ప్ర‌శ్న‌లు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్ర‌బాబుపై సంధించారు. తల్లికి వందనం ...

ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు

ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్‌ అక్రమంగా వసూళ్లకు పాల్ప‌డుతున్నాడ‌ని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...

నాటుకోళ్లపై వైరస్‌ శాపం.. పందెం కోళ్ల ప‌రిస్థితి?

నాటుకోళ్లపై వైరస్‌ శాపం.. పందెం కోళ్ల ప‌రిస్థితి?

సంక్రాంతి పండుగ సమీపించడంతో పందెం కోళ్లకు డిమాండ్‌ ఆకాశాన్ని తాకుతోంది. కానీ, ఈ ఏడాది నాటుకోళ్ల పాలిట అంతుచిక్కని వైరస్‌ మహమ్మారిగా మారింది. పెంపకం దారులు సంక్రాంతి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పందెం ...

ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. - ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. – ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభం ...

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. - మాజీ డిప్యూటీ సీఎం

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. – మాజీ డిప్యూటీ సీఎం

వైసీపీకి ఓటు వేశార‌నే క‌క్ష్య‌తో కూట‌మి పార్టీలు ద‌ళితవాడ‌ల‌ను త‌గ‌ల‌బెడుతున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి డిమాండ్ చేశారు. ఇది భ‌విష్య‌త్తుకు మంచిది కాద‌న్నారు. గంగాధ‌ర ...

జేసీ వ్యాఖ్య‌ల‌కు మాధ‌వీల‌త‌ స్ట్రాంగ్ కౌంట‌ర్

జేసీ వ్యాఖ్య‌ల‌కు మాధ‌వీల‌త‌ స్ట్రాంగ్ కౌంట‌ర్

టీడీపీ నేత JC ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌ల‌కు హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత తీవ్రంగా స్పందించారు. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు.. ఆయనకు సపోర్ట్ ...

లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...