ఏపీ పాలిటిక్స్

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...

అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మ‌ళ్లీ ప్ర‌భుత్వ కొలువు

అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మ‌ళ్లీ ప్ర‌భుత్వ కొలువు

కూట‌మి పాల‌న‌లో వింత సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోద‌రుడికి మ‌ళ్లీ ప్ర‌భుత్వ కొలువు వ‌చ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్ర‌భాక‌ర్‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఉద్యోగ‌మిచ్చింది. ...

కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజ‌మేనా?

కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజ‌మేనా?

వైసీపీ హ‌యాంలో త‌న‌పై న‌మోదైన కేసుల‌ను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు క‌దుపుతున్నార‌ని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్ర‌భుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...

కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ...

సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహ‌న్ ఫైర్‌

సీఎం చంద్ర‌బాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహ‌న్ ఫైర్‌

ఏపీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రాలైన‌ తమిళనాడు, కర్ణాటకలో లేని వర్గీకరణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే ఎందుకు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి నిర్ణ‌యాల ...

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించేందుకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లై ఓవర్‌పై మెట్రో రైలు కోసం ...

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్న‌ట్లు ...

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. - జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేతలపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవ‌త్స‌రం ...

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...