ఏపీ పాలిటిక్స్
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని.. నేడు విచారణ
తనకు జారీ చేయబడిన నోటీసులను క్వాష్ చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం ...
‘మాకు న్యాయం కావాలి..’ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల వినూత్న నిరసన
ఏపీలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ...
పవన్ పర్యటనలో అపశృతి.. బాలికకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
విభజన నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం – ప్రొఫెసర్ హరగోపాల్
ఉమ్మడి రాష్ట్ర విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...
కడప కార్పొరేషన్లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోపణలు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, ...
ఫార్మాసిటీలో విష వాయువు లీక్.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విష వాయువు లీక్ కావడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ పరిశ్రమలో ఈ ఘటన సంభవించింది. వ్యాపించిన విష వాయువు కారణంగా ఇద్దరు ...
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనమై తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అనూహ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తోందని, ఈ పరిస్థితి కారణంగా రేపు ...
‘పేర్ని నానిని ఉరి తీయాలి’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫార్ములా ఈ-రేస్ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేషన్ బియ్యం, కరెంట్ చార్జీల పెంపు, అక్రమ ...
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...















