ఏపీ పాలిటిక్స్

తిరుమల కొండ‌పై దంపతుల ఆత్మహత్య

తిరుమల కొండ‌పై దంపతుల ఆత్మహత్య

తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండ‌పై కొలువైన క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న ...

మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనను ...

ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం ...

మా రియ‌ల్ 'తండేల్' జ‌గ‌న్‌.. జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాం

మా రియ‌ల్ ‘తండేల్’ జ‌గ‌న్‌.. జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. మ‌త్స్య‌కారుల జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి యాక్టింగ్ ప్ల‌స్‌గా నిలిచింది. కాగా, ఈ మూవీకి ...

'వారిని చెప్పుతో కొడ‌తా..' - సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

‘వారిని చెప్పుతో కొడ‌తా..’ – సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

ఏపీ బీజేపీలో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మ‌రొక‌రు దూష‌ణ‌ల‌తో వార్త‌లకెక్కారు. ఎంపీ సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య వివాదం ముదిరిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...

న్యూయార్క్‌లో విషాదం.. తెలుగు విద్యార్థి ఆత్మహత్య

న్యూయార్క్‌లో విషాదం.. తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరి వేసుకుని ...

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి శైల‌జానాథ్ ...

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

స‌చివాల‌యంలోని మంత్రివ‌ర్గ స‌మావేశ మందిరంలో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జ‌రిగింది. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌పై సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌కు ర్యాంకులు కేటాయించారు. ఫైల్స్ క్లియ‌ర్ చేయ‌డంలో తొలిస్థానంలో ఫరూఖ్, ఆఖరిస్థానంలో ...

రోడ్డెక్కిన ర‌చ్చ‌.. జ‌న‌సేన నేత‌ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌

రోడ్డెక్కిన ర‌చ్చ‌.. జ‌న‌సేన నేత‌ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌

కూట‌మిలో అంత‌ర్గ‌త పోరు ర‌చ్చ‌కెక్కింది. తెలుగుదేశం పార్టీ అరాచకాలను వ్యతిరేకిస్తూ జ‌న‌సేన పార్టీ నాయ‌కులు రోడ్డెక్కారు. పెడనలో టీడీపీ నేత‌ల తీరును వ్య‌తిరేకిస్తూ నియోజ‌క‌వ‌ర్గ జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీరం సంతోష్ ...

ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. - కేబినెట్‌లో సీఎం సూచ‌న‌

ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. – కేబినెట్‌లో సీఎం సూచ‌న‌

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో స‌చివాల‌యంలో స‌మావేశ‌మైన మంత్రిమండ‌లి ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మినహా మిగతా మంత్రులందరూ ...