ఏపీ పాలిటిక్స్

'ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్' - ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

‘ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్’ – ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ...

శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం

శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన ...

ఏపీలో రాజ‌కీయ ద‌రిద్రం.. - న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీలో రాజ‌కీయ ద‌రిద్రం.. – న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్టుపై న‌టి పూన‌మ్ కౌర్ స్పందించారు. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు చాలా ద‌రిద్రంగా ఉన్నాయ‌ని పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ...

వైసీపీ వాళ్ల‌కు ఎలాంటి ప‌నులు చేయొద్దు.. - సీఎం చంద్ర‌బాబు

వైసీపీ వాళ్ల‌కు ఎలాంటి ప‌నులు చేయొద్దు.. – సీఎం చంద్ర‌బాబు

రాగద్వేషాలు లేకుండా పాలన చేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి ముఖ్య‌మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న యావ‌త్ దేశ ప్ర‌జ‌ల‌ను నిశ్చేష్టులను చేసింది. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి ...

బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

బాబు, ప‌వ‌న్ న్యాయం చేయ‌లేదు.. త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

విజయవాడలోని వాంబే కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి త‌ల్లీకూతుళ్లు ఆత్మహత్యాయ‌త్నం చేశారు. వాంబే కాల‌నీకి ...

ప‌వ‌న్ కాన్వాయ్‌లో ప్ర‌మాదం.. వ్య‌క్తికి గాయాలు

ప‌వ‌న్ కాన్వాయ్‌లో ప్ర‌మాదం.. వ్య‌క్తికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ప‌వ‌న్ కాన్వాయ్‌లోని వాహ‌నం ఢీకొని ఓ వ్య‌క్తం తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో ...

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

నటుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల అరెస్టై కోర్టు ఆదేశాల మేర‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న పోసానికి నిన్న రాత్రి ఛాతి ...

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్ర‌మిస్తే భారీగా ఫైన్‌

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్ర‌మిస్తే భారీగా ఫైన్‌

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటార్ వెహికల్ చట్టం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ‌ల‌కు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. ఏపీ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారికి ...

రామోజీ మ‌ర‌ణించినా.. విచార‌ణ కొన‌సాగాల్సిందే

రామోజీ మ‌ర‌ణించినా.. విచార‌ణ కొన‌సాగాల్సిందే.. – RBI

మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తమ వాదనలు ...