ఏపీ పాలిటిక్స్
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...
టీడీపీ ఎమ్మెల్సీ జాబితా.. సీనియర్లకు నో ఛాన్స్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నేతలను పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ, కూటమి పార్టీల వాటాలో ...
త్యాగ’వర్మ’కి తగిన శాస్తి.. టీడీపీ అధిష్టానంపై అసహనం
తన సీటును త్యాగం చేసి.. పవన్ను దగ్గరుండి మరీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వర్మకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. సీటు ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...
విజయవాడ నడిరోడ్డుపై అంబులెన్స్లో మంటలు
విజయవాడ నగరంలో భయానక సంఘటన చోటుచేసుకుంది. రమేశ్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ రోడ్డుపై పార్క్ చేసి ఉంది. రోడ్డుపై పార్కింగ్లో ఉన్న అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమై నిప్పుకణంగా ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. 900 మంది కార్మికుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను రోడ్డునపడేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ ...
నేటితో ముగియనున్న పోసాని పోలీస్ కస్టడి
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నేడు (రెండో రోజు) కూడా ఆయనను ప్రశ్నించనున్నారు. నేటితో పోసాని కస్టడీ ముగియనుండటంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన ...
నీతిలేని రాతలతో మాపై విష ప్రచారం.. – వైఎస్ మదన్మోహన్రెడ్డి ధ్వజం
గత రెండ్రోజులుగా వైఎస్ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దివంగత వైఎస్ అభిషేక్రెడ్డి తండ్రి వైఎస్ మదన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నీతిలేని రాతలతో ఎల్లో మీడియా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఒక అబద్ధాన్ని పదే ...















పవన్ మహిళా ద్రోహి.. నవ మాసాల్లో నవ మోసాలు – ఆర్కే రోజా ఫైర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నవ మాసాల్లో మహిళలకు నవ మోసాలు చేసిందని, మహిళలను వంచించిన చంద్రబాబు ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ...