ఏపీ పాలిటిక్స్
జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్న పోసాని
కేసుల పేరుతో ఏపీ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిప్పుతున్న విషయం తెలిసిందే. అన్ని కేసుల్లోనూ బెయిల్ పొందిన పోసాని నిన్న అరెస్టు అవుతారని అంతా భావించిన ...
ఇది తొలి హెచ్చరిక.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్
యువత, నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్ష వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువత పోరు విజయవంతమైంది. పోలీసుల ఆంక్షలు అరెస్టులను లెక్క చేయకుండా వైసీపీ నేతలు భారీ ర్యాలీలతో బయల్దేరి జిల్లా కలెక్టరేట్లలో ...
హైకోర్టులో కొడాలి నానికి ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో నమోదైన కేసు విషయంలో నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 35(3) కింద ...
పోసాని కృష్ణమురళి విడుదలపై సస్పెన్స్
సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల విషయంపై గందరగోళం కొనసాగుతోంది. కోర్టు బెయిల్ ఇచ్చినా, ఆయన బయటకు రావడం ఇంకా అనుమానంగానే ...
చిత్తూరులో దొంగల ముఠా హల్చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
పోరాడుదాం.. మళ్లీ అధికారం మనదే.. – YS Jagan
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని ...
త్వరలో వైసీపీలోకి కీలక నేత రీ-ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఇప్పుడు క్రమంగా తమ శక్తిని పునరుద్ధరించుకునే పనిలో ఉంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 ...
పోసానికి బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో బెయిల్
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాలు బిగ్ రిలీఫ్ కల్పించాయి. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఇవాళ ...
శ్రీచైతన్యపై ఐటీ దాడులు.. వెనకున్నది ఎవరు?
విద్యారంగం వ్యాపారం నుంచి రాజకీయ రంగు పులుముకుంది. కార్పొరేట్ ముసుగులో ఫీజుల బూతం దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తోంది. తల్లిదండ్రులను దోచుకునేందుకూ కాంపిటీషన్ ప్రారంభమైంది. అడ్మీషన్లు, ర్యాంకుల కోసం జరుగుతున్న ఈ ...















జగన్పై రెండుసార్లు హత్యాయత్నం చేయించింది బాబే.. – లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్య
ఏపీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడుపై వైసీపీ సీనియర్ నేత నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న ...