ఏపీ పాలిటిక్స్

వందేళ్లలో.. ఈ ఏడాది ఎండ‌లు మ‌రింత తీవ్రం

వందేళ్లలో.. ఈ ఏడాది ఎండ‌లు మ‌రింత తీవ్రం

చ‌లికాలం మెల్ల‌గా జారుకుంది. వేస‌వి కాలం స్టార్ట్ అయ్యింది. మెల్ల‌మెల్ల‌గా జోరందుకున్న ఎండ‌లు మండుతున్నాయి. వేస‌వి ప్రారంభంలోనే మాడ ప‌గ‌ల‌గొడుతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల‌కే బ‌య‌ట‌కు రావాలంటే ప్ర‌జ‌లు జంకుతున్నారు. భానుడి భ‌గ‌భ‌గ‌కు ...

క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫ‌లితం లేద‌ని, త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆవేద‌న‌తో ఓ వ్య‌క్తి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోనే ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌లెక్ట‌రేట్‌లోని అధికారుల‌ను, ...

వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం

వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం

వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ...

నేటి నుంచి ఏపీలో ప‌ది ప‌రీక్ష‌లు.. విద్యార్థులకు కీలక సూచ‌న‌లు

నేటి నుంచి ‘ప‌ది’ ప‌రీక్ష‌లు.. విద్యార్థులకు కీలక సూచ‌న‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక ...

జనసేన..‘ఆంధ్ర మతసేన’ - పవన్‌పై షర్మిల ఫైర్

జనసేన..‘ఆంధ్ర మతసేన’ – పవన్‌పై షర్మిల ఫైర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ...

కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్

కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్

కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో నేలమట్టం ...

భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌­ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) ఫిర్యాదు నమోదైంది. మంత్రుల ఫిర్యాదు – విచారణ ప్రారంభంనంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక ...

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ఘోరం.. భ‌వనంపై నుంచి ప‌డిన విద్యార్థి

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ఘోరం.. భ‌వనంపై నుంచి ప‌డిన విద్యార్థి

తిరుప‌తిలోని శ్రీ‌చైత‌న్య టెక్నో స్కూల్‌లో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు విద్యార్థినుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఓ విద్యార్థిని ప్రాణాల మీద‌కు తెచ్చింది. విద్యార్థిని పాఠ‌శాల భ‌వ‌నం రెండో అంత‌స్థుపై నుంచి ...

శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌ ఆటో డ్రైవర్ల దందా.. భ‌క్తుల ఆగ్ర‌హం

శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌ ఆటో డ్రైవర్ల దందా.. భ‌క్తుల ఆగ్ర‌హం

ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రం తిరుమ‌లలో ఇటీవ‌ల జ‌రుగుతున్న విష‌యాలు భ‌క్తుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీ‌వారి మాడ వీధుల్లో ఓ వ్య‌క్తి త‌ప్ప‌తాగి ర‌చ్చ చేసిన వీడియో బ‌య‌ట‌ప‌డ‌గా, నేడు శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద ...

సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చ‌ర‌ర్‌గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న‌ తన నివాసంలో శనివారం ...