ఏపీ పాలిటిక్స్
బ్రహ్మంగారిమఠంలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి
కడప (Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం (Brahmamgari Matam) మండలం మల్లెపల్లె (Mallepalle) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు ...
కాంగ్రెస్ లీడర్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్ సంచలనం రేపుతోంది. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ ...
‘ఎర్రచందనం, మద్యం విక్రయాలతో ఆదాయం పెంచాలి’
రాష్ట్రంలోని ఎర్రచందనం (Sandalwood) నిల్వల విక్రయం, మద్యం అమ్మకాల (Liquor Sales) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ...
వల్లభనేని వంశీకి బెయిల్
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత (YSRCP Leader) వల్లభనేనీ వంశీ (Vallabhaneni Vamsi) కి ఎట్టకేలకు బెయిల్ (Bail) మంజూరు అయ్యింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ ...
జవాన్ కుటుంబానికి వైఎస్ జగన్ భారీ సాయం
పాకిస్తాన్ (Pakistan) కాల్పుల్లో (Firing) వీర మరణం పొందిన తెలుగు జవాన్ (Telugu Soldier) మురళీ నాయక్ (Murali Naik) కుటుంబానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y. S. ...
పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి
పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జరగ్గా, తాజాగా ఐదు నెలల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ...
రోడ్డుమార్గంలో కల్లితండాకు వైఎస్ జగన్
పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ...















