ఏపీ పాలిటిక్స్
ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన ...
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 30 ఎజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి వచ్చే ...
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
వైసీపీ నేత తండ్రి, 86 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు
నర్సాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కుటుంబంపై టీడీపీ కక్షసాధింపు రాజకీయ రంగంలో కలకలం రేపుతోంది. ఆయన 86 ఏళ్ల తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ...
హైడ్రో పవర్ ప్రాజక్ట్.. ప్రభుత్వంపై తిరగబడ్డ ప్రజలు
అల్లూరి సీతారామ రాజు జిల్లా అరుకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పై గిరిజనుల ఆందోళన ఉధృతమైంది. ఈ ప్రాజెక్టుతో తమ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని, జీవో నెంబర్ ...
ముగ్గురికి కేబినెట్ హోదా.. జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురికి కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా ...
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక.. జగన్ సీరియస్ రియాక్షన్
మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)కు వెళ్లిన వైఎస్ జగన్ (YS.Jagan).. ఇవాళ నల్లపురెడ్డిపల్లె (Nallapureddipalle) గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక (ZPTC ...
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. విశాఖ ఆటో డ్రైవర్ వినూత్న నిరసన
ఉచిత బస్సు పథకం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తోటి ఆటోడ్రైవర్ల సమస్యను సీఎం ...















పచ్చకామెర్ల రోగం.. రంగులపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ...