ఏపీ పాలిటిక్స్
‘నమో’ అంటే నాయుడు – మోడీ.. – లోకేష్ కొత్త భాష్యం
ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు ...
నకిలీ మద్యం కేసు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)పై హైకోర్టు (High Court) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ కోరుతూ వైసీపీ నేత, ...
విశాఖ గో మాంసం దందాలో కొత్త కోణం.. సనాతన వాదులెక్కడ..?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోమాంసం ఎపిసోడ్ రోజురోజుకూ కొత్త విషయాలను బయటపెడుతూ షాక్కు గురిచేస్తోంది. విశాఖ (Visakhapatnam)లోని ఓ కోల్డ్ స్టోరేజ్లో డీఆర్ఐ (DRI) అధికారులు 1.89 లక్షల కిలోల గోమాంసం (Beef) ...
అమాయకులే టార్గెట్.. మదనపల్లిలో కిడ్నీ రాకెట్
అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపించి, ధనవంతులైన రోగులకు కిడ్నీలు విక్రయించే దందా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. ఎస్బిఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి (Global ...
తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical Colleges)ల ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి (Tadipatri)లో వైసీపీ నేతల ర్యాలీ ...
“చంద్రబాబు కుట్రకు దేవుడైనా బలవ్వాల్సిందే” – సజ్జల
కల్తీ లడ్డు (Adulterated Laddu) వివాదంపై అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ప్రచారంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో ...
”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్ని”
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...
కాపుకాసి వైసీపీ నేత ఓబుల్రెడ్డిపై దాడి.. పరిస్థితి విషమం
తాడిపత్రి రాజకీయంగా మరోసారి ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై ఉదయం దాడి జరిగింది. ఈ ఘటన ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో ...
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
అడవుల్లో మొక్కలు, నదుల్లో నీరు – పవన్ పర్యటనపై భూమన సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి (Tirupati) పర్యటనపై టీటీడీ(TTD) మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సూటిగా సెటైర్లు వేశారు. ...















