Telugu Feed

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల‌ను ...

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు ...

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్‌. ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 ...

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. - ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కాకినాడ సీ పోర్టు అమ్మ‌కంపై విచార‌ణ‌కు హాజ‌రైన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరు గంట‌ల‌కు పైగా విచారించింది. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ...

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...

కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు.. విచార‌ణ ఎప్పుడంటే

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. గ‌చ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణలో రాజ‌కీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...

నయనతారకు మరో లీగల్ నోటీస్‌

నయనతారకు మరో లీగల్ నోటీస్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార తన డాక్యుమెంటరీ నయనతార ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ కారణంగా కొత్త చిక్కుల్లో పడింది. ధనుష్ రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన కేసు ఇంకా సద్దుమణగకముందే, ...

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా - జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎలక్టోరల్‌ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...