
Telugu Feed
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలక మైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో విజయం సాధించిన టీమ్తోనే ...
INDvsPAK: టీమిండియా ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) టోర్నీలో హైఓల్టేజ్ భారత్-పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ మరి కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. దాయాదీల బిగ్గెస్ట్ ఫైట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ...
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతుల చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురం ...
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో కస్టమ్స్ అధికారులు (Customs Seizure) భారీగా అటవీ వన్యప్రాణుల అక్రమ రవాణా (Wildlife Trafficking)ను అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ముగ్గురు ...
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. వాటికన్ ప్రకటన
కేథలిక్ ప్రపంచానికి అధిపతిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఆరోగ్యం తీవ్ర విషమంగా మారింది. 88 ఏళ్ల పోప్ ఈనెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా రోమ్లోని గెమిల్లీ ఆస్పత్రిలో ...
పల్టీలు కొట్టిన అజిత్ రేసింగ్ కార్.. తప్పిన ప్రమాదం (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar)కు స్పెయిన్(Spain)లో జరుగుతున్న రేసింగ్ (Racing Accident)లో పెను ప్రమాదం తప్పింది. రేసింగ్ సమయంలో మరో కారును తప్పించే ప్రయత్నంలో అజిత్ కారు అదుపుతప్పి పల్టీలు ...
దుబాయ్కి ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ ఫ్యామిలీస్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీ దుబాయ్(Dubai)లో ప్రత్యేక వేడుకలో పాల్గొని సందడి చేస్తోంది. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi), అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య ...
పవన్కు అస్వస్థత.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో పవన్ వైద్య పరీక్షలు ...
దాయాదీల సమరం.. దేశమంతా క్రికెట్ ఫీవర్
ఐసీపీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు సంచలన మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాల సమరం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...















