
Telugu Feed
బంగ్లా పాఠ్యపుస్తకాల్లో ‘జాతిపిత’ చరిత్ర తొలగింపు
బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ ప్రభుత్వం విద్యా రంగంలో సంచలన మార్పులు చేస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరాటానికి కీలకంగా నిలిచిన జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మన్ చరిత్రను స్కూల్ పుస్తకాల నుంచి తొలగించేందుకు చర్యలు ...
హిమపాతం.. 57 మంది కార్మికుల మృతి
ఉత్తరాఖండ్(Uttarakhand)లో ప్రకృతి తన ఉగ్రరూపాన్ని(Natural Disaster) ప్రదర్శించింది. భారీ వర్షాలు, హిమపాతం (Snowfall) కారణంగా చమోలి జిల్లాలో 57 మంది కార్మికులు మంచుకింద సమాధయ్యారు. ఇప్పటి వరకు 10 మంది సురక్షితంగా బయటపడగా, ...
హరీష్ రావుపై మరో కేసు.. ఎందుకంటే..
బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)పై మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ...
తల్లి కాబోతున్న రామ్చరణ్ హీరోయిన్!
గ్లోబల్ స్టార్ రామ్చరణ్(Ram Charan) హీరోయిన్ గుడ్న్యూస్ చెప్పింది. కియారా అద్వానీ(Kiara Advani) తల్లి కాబోతోంది. ఈ వార్తను స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు ...
బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్కు కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ...
‘మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టం’ – ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకర్తలపై దాడులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఆమె పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు దాడి ...
ఏపీ బడ్జెట్.. పైసా కేటాయింపులు లేని కీలక హామీలివే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 కోట్లతో అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్ పథకాలకు అగ్రతాంబూలం అని కూటమి సర్కార్ చెబుతున్నప్పటికీ, బడ్జెట్లో కీలక అంశాలను చంద్రబాబు ప్రభుత్వం మరిచిపోయింది. ఎన్నికల ప్రచార ...
‘తల్లికి వందనం’పై గందరగోళం.. కోత తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం అమలు చేసే తల్లికి వందనం పథకంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ...
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ...















