
Telugu Feed
బీఆర్ఎస్ ప్రభుత్వం లో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం : సీఎం రేవంత్
రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri) కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో (Assembly) మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక ...
‘ధురందర్ 2’ సునామీ.. పక్కకెళ్లిన ‘ఉస్తాద్’ ఆట
ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ‘ధురందర్ 2’ (Dhurandar 2) నామస్మరణే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండటంతో, తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ధురందర్ రివేంజ్’ (Dhurandar Revenge) హవా ...
తాడిపత్రిలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. సొంత బావే హంతకుడు
అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రి నియోజకవర్గం (Tadipatri Constituency) యాడికి మండలంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ (Kidnap) ఉదంతం విషాదాంతమైంది. కేవలం డబ్బు కోసం ఒక కిరాతకుడు తన సొంత ...
స్వర్ణం గెలిచిన అనూష
ఒడిశాలో (Odisha) జరిగిన జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (National Indoor Athletics Championship) ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన మల్లాల అనూష (Mallala Anusha) అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని ...
నీరవ్ మోడీకి భారీ షాక్..
నీరవ్ మోడీ (Nirav Modi) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోని (United Kingdom) హైకోర్ట్ ఆఫ్ జస్టీస్ (High Court of Justice) తాజాగా నీరవ్ మోడీకి పెద్ద ...
Chandrababu indulging in Credit theft : YS Jagan
Former Chief Minister and YSR Congress Party President YS Jagan Mohan Reddy criticised Chief Minister Chandrababu Naidu for indulging in outright “credit theft,” misrepresenting ...
గుర్తుపట్టలేని స్థితిలో ఏపీ బస్సు ప్రమాద మృతదేహాలు
ఆంధ్రరాష్ట్రంలోని (Andhra Pradesh) రాయవరం సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు (Bus Accident) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. మంటల తీవ్రతకు బస్సు పూర్తిగా ...
ఏపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం, 13 మంది సజీవదహనం
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) మార్కాపురం (Markapuram) జిల్లా రాయవరం (Rayavaram) సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన ప్రమాదం జరిగింది. పలకల క్వారీల మలుపు వద్ద కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీని ...
చంద్రబాబుది ‘క్రెడిట్ దోపిడీ’.. మేం తెస్తే, బిల్డప్ ఆయనది
రాష్ట్రంలో పెట్టుబడులు (Investments), ప్రాజెక్టుల (Projects) విషయంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని వైయస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. అద్దంకి అసెంబ్లీ ...















టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?