YSRCP
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు
ఎన్నికలు అయిపోయాయి. మరోసారి కూడా మనదే విజయం అనుకుంది వైసీపీ. కానీ సీన్ రివర్స్ అయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంది. కుర్చీ ఎక్కిన కూటమి సర్కార్, వెంటనే వైసీపీ నేతలను టార్గెట్ ...
వంగవీటి రంగా రికార్డ్ను బ్రేక్ చేసిన వైఎస్ జగన్
టీడీపీ ఆఫీస్ దాడిపై అభియోగాల నేపథ్యంలో నమోదైన కేసులో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ...
‘మా ప్రభుత్వం వస్తుంది, తప్పు చేసిన వారి బట్టలూడదీసి నిలబెడతాం’.. – వైఎస్ జగన్
కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేశాడని, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించాడని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత, ...
రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్లోని జిల్లా ...
ఆ విషప్రచారం కారణంగా అవకాశాలు కోల్పోయా.. – సింగర్ మంగ్లీ ఆవేదన
ఫేమస్ సింగర్ మంగ్లీ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరపున పాటలు పాడినందుకు టీడీపీ తమతో పని ...
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
చంద్రబాబు చీటర్ కాదా? 420 కేసు పెట్టకూడదా? – వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...
అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల ఆగ్రహం.. కొనసాగుతున్న బంద్
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల బంద్ (Agency Bandh) కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన రాజకీయ, గిరిజన, ప్రజా ...















