YSRCP
Privatizing medical colleges, a blow to poor people’s health
YSRCP Anakapalli District President and former Minister Gudivada Amarnath, joined by senior YSRCP leaders, inspected the under-construction Government Medical College at Narsipatnam and launched ...
We will fight against privatization of medical colleges: YS JaganSuper Six show a forcible revelry
Tadepalli, Sept 10: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddytore into the governance of coalition and exposed the blatant white lies ...
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ కేసు (Liquor Case)లో ఒకేరోజు వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వైసీపీ(YSRCP) ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)కి మధ్యంతర బెయిల్(Bail) మంజూరైన ...
లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్ (Petrol) ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా (India Tech And Infra) అనే ఎక్స్ హ్యాండిల్(X Handle) ...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
ఏసీబీ కోర్టులో ప్రతిపక్ష వైసీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైసీపీ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మెడికల్ కాలేజీ (Medical Colleges)ల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం (Coalition Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ (State Cabinet) సమావేశంలో వైఎస్ జగన్(YS Jagan) హయాంలో ...
Fake Party, Fake Campaigns..
Babu&Co Patent Once again, it has become crystal clear, TDP is nothing but a Fake Party, and Chandrababu Naidu is a Fake Chief Minister. ...
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...















పచ్చకామెర్ల రోగం.. రంగులపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ...