YS Jagan Mohan Reddy
Jungle Raj in AP.. Law and Order collapsed, YS Jagan vows fightback
Declaring that Andhra Pradesh is witnessing “Jungle Raj,” former Chief Minister and YSR Congress Party president Y.S. Jagan Mohan Reddy on Wednesday said the ...
గుంటూరు బయల్దేరిన వైఎస్ జగన్.. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు బయల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ...
అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. వైసీపీ ఆగ్రహం
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటన ద్వారా రాష్ట్రంలో చట్టవ్యవస్ధ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా చాటిచెప్పుతోందని పార్టీ ఆగ్రహం వ్యక్తం ...
లడ్డూపై దుష్ప్రచారం.. వైసీపీ పాప ప్రక్షాళన పూజలు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిపోయింది. ఇన్నాళ్లూ కూటమి పెద్దలు చేసిందంతా తప్పుడు ప్రచారమని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. అయినా, ఫ్లెక్సీలతో దేవదేవుడిని మళ్లీ రాజకీయ ...
లడ్డూ వివాదం.. CBI రిపోర్ట్పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ కీలక చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తన ...
లడ్డూపై దుష్ప్రచారం.. ‘నిందా పరిహార హోమం’ చేపట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు తప్పుడు ప్రచారాన్ని సీబీఐ ఛార్జ్షీట్తో బద్ధలైంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదానికే అపనింద అంటించారు. జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ...
ఖమ్మం మంత్రిపై జగన్కు ఫిర్యాదు.. మాజీ సీఎం భరోసా
ఖమ్మం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ ...
భూ సర్వే ఘనత వైఎస్ జగన్దే.. కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమలైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రస్తావన రావడం గమనార్హం. ముఖ్యంగా ...
AP has turned into Jungle raj
Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy launched a scathing attack on Chief Minister Chandrababu Naidu, declaring that Andhra Pradesh has ...















