welfare schemes

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. - స‌జ్జ‌ల‌

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. – స‌జ్జ‌ల‌

గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తున్న అరుదైన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...

చంద్ర‌బాబు 'విజ‌న్ 2047'పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ‘విజ‌న్ 2047’పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ...

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా?

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్ర‌శ్న‌

‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వ‌చ్చి 6 నెలలు పూర్తయినా త‌ల్లికి ...