TTD
శ్రీవారి పరకామణిలో దొంగలు.. కోటి బంగారం అపహరణ!
కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని (Lord Venkateswara) భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం (Kaliyuga Vaikuntham) తిరుమలలో(Tirumala) అత్యంత ...
టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా (TTD EO) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా (TTD Governing Board Member Secretary) ...
Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి వివాదం: రీల్స్ పుట్టినరోజు వేడుకపై మరో విమర్శలు
తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో జరిగిన ఒక పుట్టినరోజు వేడుక ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బుల్లితెర నటి, బిగ్బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) రన్నరప్ (Runner-up) తనూజ (Tanuja) ...
Laddu Lies and Indapur–Heritage trail.. Questions mount on TDP
Despite clear reports from the CBI–SIT, NDDB, and NDRI confirming that there was no animal fat in the ghee used for Tirumala laddu prasadam, ...
తిరుమల లడ్డూ కేసులో కొత్త ట్విస్ట్… సుప్రీంకోర్టు ఆగ్రహం!
తిరుమల లడ్డూ వివాదానికి (Tirumala Laddu Controversy) సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పనిచేస్తున్న నేపథ్యంలో మరో ఏకసభ్య ...
Chandrababu’s Politics Over Tirumala Seven Hills exposed
Chandrababu and his associates have once again been caught spreading falsehoods about the sacred Seven Hills of Tirumala. With video evidence now available, his ...
టీటీడీ ఖజానాకు రూ.20 కోట్ల నష్టం – ఆధారాలు బయటపెట్టిన సీపీఎం నేత
విజిలెన్స్ (Vigilance) అధికారుల నిర్లక్ష్యం, టీడీపీ బోర్డు (TDP Board) పర్యవేక్షణలోపం, పక్షపాత ధోరణి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఎం (CPM) నేత కందారపు ...
లడ్డూపై దుష్ప్రచారం.. ‘నిందా పరిహార హోమం’ చేపట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు తప్పుడు ప్రచారాన్ని సీబీఐ ఛార్జ్షీట్తో బద్ధలైంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదానికే అపనింద అంటించారు. జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ...
టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్తవాలిలా..!!
తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ...















