Temple Development

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

పులివెందుల‌లోని భూమ‌య్య‌పేట‌లో నూత‌నంగా నిర్మించిన గ‌ట్టు శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌య ప్రారంభోత్స‌వానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ...

మేడారం కు జాతీయ హోదా గుర్తింపు ఇవ్వాలి:సీఎం రేవంత్ రెడ్డి

మేడారం జాతరకు జాతీయ గుర్తింపు కావాలి.. సీఎం రేవంత్

ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ఆలయ పురోగతిపై కీలక ప్రసంగం చేశారు. ఆలయ అభివృద్ధి ఒక భావోద్వేగంతో కూడిన బాధ్యత అని ఆయన ...

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? - మాజీమంత్రి ప్ర‌శ్న‌

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుంద‌ని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...