Telangana
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
తెలంగాణ ప్రజలకు దిల్రాజు క్షమాపణలు
నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై దిల్రాజు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి ...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్
హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ ...
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ...
సంక్రాంతి ముందు షాక్.. KF బీర్ల సరఫరా నిలిపివేత
ఇది తెలంగాణ మద్యం ప్రియులకు చాలా నిరాశపరిచే వార్త. యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ (UBL) ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 నుండి ధరలను ...
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
ఫార్ములా – ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ ...
దాడికి ప్రతిదాడి.. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ, వారి చర్యలకు తీవ్రంగా వ్యతిరేకంగా బీజేపీ నేతలు గాంధీ ...
కేటీఆర్కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు ...
కారులో ప్రేమ జంట సజీవదహనం.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు