Telangana

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జ‌రిగిన భేటీలో మంత్రులు ...

ఫార్ములా -ఈ కేసు ఒక 'లొట్ట‌పీసు కేసు'.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్ట‌పీసు కేసు’.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో ప‌స‌లేద‌ని, అదొక లొట్ట‌పీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి త‌న‌ను ...

కేసులకు అస్సలు భయపడం.. చెప్పిన‌దానికి క‌ట్టుబ‌డి ఉన్నా.. - కేటీఆర్

కేసులకు అస్సలు భయపడం.. చెప్పిన‌దానికి క‌ట్టుబ‌డి ఉన్నా.. – కేటీఆర్

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుల గురించి భయపడేది లేదని, తనపై త‌న‌కు నమ్మకం ...

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విష‌యంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి ...

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం - ప్రొఫెసర్ హరగోపాల్

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం – ప్రొఫెసర్ హరగోపాల్

ఉమ్మ‌డి రాష్ట్ర‌ విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు 44 మంది ట్రాన్స్‌జెండ‌ర్లు ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగా ఎంపిక‌య్యారు. నేటి నుంచి వీరు, న‌గ‌రంలోని వివిధ సిగ్న‌ల్స్ వ‌ద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఎంపికైన కానిస్టేబుళ్ల డ్రిల్‌ను బంజారాహిల్స్‌లోని ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం తిరుగుతోంది. గ‌త రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్‌. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘ‌ట‌న‌పై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...