Telangana

'హామీ ఇచ్చి వ‌దిలేశారు'.. రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ పిలుపు

‘హామీ ఇచ్చి వ‌దిలేశారు’.. రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ పిలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ...

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్‌లో ఎవరు ఉండాలో ...

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...

కుల‌గ‌ణ‌న నివేదిక వివ‌రాల వెల్ల‌డిపై సీఎం సీరియ‌స్‌?

కుల‌గ‌ణ‌న నివేదిక వివ‌రాల వెల్ల‌డిపై సీఎం సీరియ‌స్‌?

తెలంగాణ రాష్ట్రం ఇటీవ‌ల కుల‌గ‌ణ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన నివేదిక‌పై మంత్రిమండ‌లిలో ఇంకా చ‌ర్చించ‌కుండానే వివ‌రాలు బ‌య‌ట‌కు ...

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...

తెలంగాణకు అన్యాయం.. 'పద్మ' అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణకు అన్యాయం.. ‘పద్మ’ అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు గొప్ప వ్యక్తుల పేర్లు పద్మ అవార్డుల కోసం అధికారికంగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు

కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. తాజాగా, ...

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...