Telangana Politics
రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై, ఆయన ఆ బ్రోకర్ను చితకబాదారు. ...
ఇది తెలంగాణ జనతా గ్యారేజ్.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
ఫార్ములా – ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం
ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన వివాదాస్పద లావాదేవీలపై ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏస్ నెక్ట్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు గ్రీన్కో సంస్థల ప్రతినిధులు శనివారం ...
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమం ...
పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. నగలు, నగదు మాయం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్గా మారింది. ఫిలింనగర్లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ...
కేటీఆర్కు బిగ్ షాక్.. పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్..
జూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే ...
మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది. 1951, మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో ...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభ్యర్థుల ...















