Telangana News

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...

Telangana RTC, RTC Strike 2025, Telangana News, Congress Government, Workers' Demands

ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. యాజమాన్యానికి నోటీసులు

నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైర‌న్ మోగించాయి. 21 డిమాండ్ల‌తో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అంద‌జేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ...

తెలంగాణకు అన్యాయం.. 'పద్మ' అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణకు అన్యాయం.. ‘పద్మ’ అవార్డులపై భట్టి ఆవేదన

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు గొప్ప వ్యక్తుల పేర్లు పద్మ అవార్డుల కోసం అధికారికంగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం ...

కేసీఆర్ కుటుంబంలో విషాదం

కేసీఆర్ కుటుంబంలో విషాదం

బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెల‌కొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ...

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు.. ఆస్ప‌త్రిలో చేరిక‌

డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియ‌ర్‌ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స ...

రేవంత్ ప్రజాపాలనపై హరీశ్‌రావు సెటైర్లు

రేవంత్ ప్రజాపాలనపై హరీశ్‌రావు సెటైర్లు

తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు

ఘట్‌కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 15) విచారణ జరగనుంది. ఈ నెల 8న ...

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం స‌మ‌న్వ‌యంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన ఐదుగురు యువకులు మృత్యువాత‌ప‌డ్డారు. సెల్ఫీ స‌ర‌దా యువ‌కుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...