Telangana Government
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
సంచలనం.. సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ!
తెలంగాణ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ములుగు జిల్లా ...
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్, తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ...
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 36 మంది ఐఏఎస్ అధికారులను (IAS Officers) బదిలీ (Transfer) చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ...
ప్రభుత్వం కీలక నిర్ణయం..15 రోజులకోసారి కేబినెట్ సమావేశం
తెలంగాణ సర్కార్ (Telangana Government) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిర్ణయించారు. విధానపరమైన ...
భూ భారతి కార్యక్రమం ఆరంభం.. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు!
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం (Bhoo Bharati Program) ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు (Revenue Officials) గ్రామాలకు ...
















జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్