Telangana Congress

ఢిల్లీ బాట పట్టిన టీ.కాంగ్రెస్ ద‌ళిత ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..

ఢిల్లీ బాట పట్టిన టీ.కాంగ్రెస్ ద‌ళిత ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో ద‌ళిత సామాజికవర్గ (Dalit Social Group) ఎమ్మెల్యేలు(MLAs) ఢిల్లీ (Delhi)కి పయనమయ్యారు. కేబినెట్ విస్తరణలో తమకు న్యాయం జరగాలని కోరుతూ వారు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ...

"న‌డిరోడ్డుపై గుంజీలు తీయిస్తా" – ఈటలపై జగ్గారెడ్డి ఫైర్‌

“న‌డిరోడ్డుపై గుంజీలు తీయిస్తా” – ఈటలపై జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మాటల యుద్ధం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM-Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యల నేప‌థ్యంలో బీజేపీ ఎంపీ (BJP MP) ఈటల రాజేందర్‌ (Etela Rajender) ను టీపీసీసీ ...

కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పాలనలో ‘పల్లె కన్నీరు’.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌

తెలంగాణ (Telangana) రాష్ట్రం పల్లెలు కాంగ్రెస్ (Congress) పరిపాలనలో కన్నీరు కారుస్తున్నాయని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (National Panchayati Raj Day) సందర్భంగా ఆయన ...

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు - మీనాక్షి నటరాజన్

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్

తెలంగాణలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...

ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ...

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ...

వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తే.. మ‌నం ప్ర‌జ‌ల కోసం ఆలోచిద్దాం - కేటీఆర్‌

వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తే.. మ‌నం ప్ర‌జ‌ల కోసం ఆలోచిద్దాం – కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన బీఆర్ఎస్ క్యాడ‌ర్‌కు ...