Telangana Breaking News
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్ఆర్ఎస్పీ) ప్రాజెక్ట్ (SRSP Project) వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన నలుగురు యువకులు (Four Youths)ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందారు. ...
ఓయూ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై కేసు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) (Osmania University – OU) మెడికల్ కాలేజీ హాస్టల్లో (Hostel) ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ బీడీఎస్ (BDS) విద్యార్థులను (Students) కొందరు ...
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం.. ఓటుకు నోటు ఆధారాలు దగ్ధం?
హైదరాబాద్లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో అగ్ని ప్రమాదం సంభవించింది. నేర పరిశోధనలకు సంబంధించి అత్యంత కీలకమైన ఆధారాలు భద్రపరిచే ఈ ల్యాబ్లో మంటలు చెలరేగడంతో, పలు ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమైనట్లు ...
పుష్కరాలకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం
భూపాలపల్లి (Bhupalpally జిల్లా పరిధిలోని కాళేశ్వరం – భూపాలపల్లి (Kaleshwaram-Bhupalpally) 353 నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Major Road Accident) చోటుచేసుకుంది. సరస్వతి పుష్కరాలకు (Saraswati Pushkaralu) వెళ్తున్న భక్తులతో ...










