tdp
‘పేర్ని నానిని ఉరి తీయాలి’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫార్ములా ఈ-రేస్ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేషన్ బియ్యం, కరెంట్ చార్జీల పెంపు, అక్రమ ...
సినీ ఇండస్ట్రీ ఏపీకి రావాలి, వస్తే స్వాగతిస్తాం.. – పవన్, పల్లా
సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ...
మంత్రి నిమ్మలకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
ఎన్నికల ముందు పవన్ కల్యాణ్కు పదే పదే బహిరంగ లేఖలు రాస్తూ తన అభిప్రాయాలను తెలియజేసి వార్తల్లో నిలిచిన కాపు నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడుకు ...
చేరిక మళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవరు ఆపుతున్నారు?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను ...
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...
‘పది’ పశ్నపత్రం లీక్.. కూటమికి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్లో లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై నేరుగా విమర్శలు చేస్తూ, ట్విట్టర్లో వైసీపీ ...
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్తో ...
ఎర్రచందనం స్మగ్లింగ్పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్లో టీడీపీ ...















కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...