tdp
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసుతో ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ మహిళా నేతలు యామిని, సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా ...
కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 ...
ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందా? నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...
బాబు అధికారంలో ఉంటే దళితులకు రక్షణుండదు.. – మాజీ డిప్యూటీ సీఎం
వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
ముగిసిన పేర్ని జయసుధ విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం ...















కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ...