tdp
‘వడ్డీతో సహా తిరిగిస్తా..’ – విడదల రజిని మాస్ వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజిని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికి వచ్చినా, వైసీపీ కార్యకర్తలు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే ...
‘పవన్ పేరు పలకరా..?’ మంత్రి అచ్చెన్నను నిలదీసిన జనసైనికులు
కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ ...
రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer ...
టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...
ఎమ్మెల్యే సౌమ్యకు టీడీపీ షాక్.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే సూచించిన వారికి కాకుండా అధిష్టానం కొత్తపేరును తెరపైకి తెచ్చింది. నందిగామ మున్సిపాలిటీ పదో వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారి పేరును అధిష్టానం ...
కిడ్నాప్ వార్తలపై ఎమ్మెల్సీ వీడియో బైట్ విడుదల
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. కూల్చివేతలు, దాడులు, కొనుగోళ్లు, బెదిరింపులు, కిడ్నాప్లతో టెంపుల్ సిటీ అరాచకంగా మారుతోంది. వైసీపీ భీపారమ్పై గెలిచిన కార్పొరేటర్లను అధికార కూటమి తనవైపునకు లాక్కుంటోందన్న ఆరోపణలు ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అసహనం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...















