tdp

నారా లోకేష్ ఎక్క‌డ‌? వారం రోజులుగా క‌నిపించ‌ని మంత్రి

నారా లోకేష్ ఎక్క‌డ‌? వారం రోజులుగా క‌నిపించ‌ని మంత్రి

ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాడ తెలియ‌లేకుంది. గ‌త వారంగా ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని అధికారులు అంటున్నారు. ఎవ‌రికీ చెప్పాపెట్ట‌కుండా విదేశాల‌కు వెళ్లార‌ని, నిన్న సాయంత్ర‌మే హైద‌రాబాద్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని పార్టీ ...

హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యున్న‌త ధ‌ర్మాస‌నంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట ల‌భించింది. రేష‌న్ బియ్యం కేసులో త‌న‌ను ఏ6గా చేర్చ‌డంతో ముంద‌స్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టులో లంచ్‌ ...

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్‌

వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని స‌తీమ‌ణి రేష‌న్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమ‌వారం ...

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై ...

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...

'కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?' - అంబ‌టి

‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబ‌టి

ఎన్నిక‌ల స‌మ‌యంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని వాగ్దానం చేసిన చంద్ర‌బాబు.. అధికారంలోకి వ‌చ్చాక ఉన్న ఉద్యోగాల‌ను ఊడ‌బెరుకుతున్నాడ‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. వైసీపీ మీద కోపం ...

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. - స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంత‌రం జైలు బ‌య‌ట స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిస్తోంద‌ని, ...

కడప కార్పొరేషన్‌లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే

కడప కార్పొరేషన్‌లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే

కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విష‌యంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోప‌ణ‌లు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, ...