tdp
English medium education REVERSAL risks the future of Andhra
In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...
సీఎం పేరు తప్పుగా పలికిన గవర్నర్.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
బయటపడిన నిజం.. వారంతా జగన్కు క్షమాపణలు చెప్తారా?
నిప్పులాంటి నిజం ఒకటి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోపణలు ...
వివాదంగా మారిన వర్మ ట్వీట్.. ఆఖరికి డిలీట్
టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. “కష్టపడి సాధించే విజయానికి గౌరవం” అంటూ ట్వీట్ చేసిన వర్మ, కొద్దిసేపటికే దాన్ని డిలీట్ ...
వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...
‘మా ప్రభుత్వం వస్తుంది, తప్పు చేసిన వారి బట్టలూడదీసి నిలబెడతాం’.. – వైఎస్ జగన్
కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేశాడని, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించాడని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత, ...
రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్లోని జిల్లా ...















అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతా: పవన్