Security Lapse
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపం.. వైసీపీ ఆగ్రహం
పొగాకు రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దేవరపల్లి పర్యటన పోలీసుల ఆంక్షలు, భద్రతా లోపాలు మధ్య కొనసాగుతోంది. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ...






