Rescue Team

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) ప్రాజెక్ట్ (SRSP Project) వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన నలుగురు యువకులు (Four Youths)ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందారు. ...